తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈనెల 27 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ తీసుకున్న అప్పుల వివరాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించింది. ప్రతిపక్షాలు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group