ROB: ఏపీలో ఆ ప్రాంతంలో కొత్త ఆర్వోబీ..! 17 కోట్ల ప్రాజెక్టు మళ్లీ ట్రాక్‌లోకి..! తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు. పాత వంతెనను కూల్చివేసి, కొత్తగా రూ.98 కోట్ల వ్యయంతో నాలుగు లైన్ల ఆర్వోబీ నిర్మిస్తున్నారు.

Irctc ticket: చిన్న జాగ్రత్త.. సాఫీ ప్రయాణం.. బోర్డింగ్ పాయింట్ చెక్ తప్పనిసరి!

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులు మళ్లీ రూట్లను మార్చుకుని ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా బస్సుల రూట్ల పొడవు పెరగడంతో, ఛార్జీలను కూడా పెంచారు.

Lokesh Good News: ఏపీలో భక్తులకు డబుల్ ధమాకా.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం! పండగలకు ఉచిత విద్యుత్!

గుంటూరు–1 డిపో మేనేజర్ ప్రకటన ప్రకారం, శనివారం నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. గుంటూరు నుంచి అమరావతి గుడి వరకు గతంలో ₹45 వసూలు చేస్తుండగా ఇప్పుడు ₹50 చేశారు. అలాగే గుంటూరు–క్రోసూరు మార్గంలో ₹70 నుంచి ₹75కు పెంచారు. గుంటూరు–తుళ్లూరు రూట్‌లో ₹40 నుంచి ₹45 వసూలు చేస్తున్నారు.

Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..! సెప్టెంబర్ 15లోపు 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ కార్డులు!

1958లో నిర్మించిన పాత శంకర్ విలాస్ వంతెన దాదాపు 70 ఏళ్లు సేవలందించింది. వాహనాల రద్దీ పెరగడంతో దానిని కూల్చివేసి ఇప్పుడు ఆధునిక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు కొంత అదనపు భారం పడుతోంది.

Chandrababu Meets: ఏపీ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు.. ఈ పాఠశాలల నుంచి ప్రతి ఏటా.! విద్యార్ధులకు చంద్రబాబు అభినందనలు!
Best Laptop: లాప్ టాప్ కొనాలనుకుంటున్నారా! 2025 లో బెస్ట్ ఛాయిస్ ఇవే! రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
Modis call: స్వదేశీ వస్తువులే కొనండి.. మోదీ పిలుపు!
BSNL New Plan: తగ్గేదేలే... సామాన్యుడికి బంపర్ ఆఫర్.. జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ చవక ప్లాన్!
US Tariffs: భారత వస్తువులపై అమెరికా సుంకాలు రెట్టింపు..! ఎగుమతిదారులకు భారీ షాక్!
Breaking News: ఓ వైపు పుతిన్.. మరోవైపు జెలెన్స్‌కీ.. ప్రపంచ రాజకీయాల్లో ఊహించని మలుపులు! అమెరికాకు షాక్?