OTT Movies: పండగలాంటి వీకెండ్.. ఇంట్లోనే సినీ జాతర! ఓటీటీల వారీగా పూర్తి జాబితా.. మీ రిమోట్ సిద్ధం చేసుకోండి!

సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA) తీసిన తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తీర్పుకు చట్టబద్ధత లేదని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం తమకు లేదని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రకారం, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినందున సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసి భారత్ పూర్తిగా తన హక్కులను రక్షిస్తున్నదని వివరించింది.

Best Recharge: సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అతి తక్కవ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డేటా.. 54 రోజులు!

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, PCA తీర్పులు చట్టపరంగా విలువవున్నవి కాదని, జలాల వినియోగంపై భారత హక్కులను వీటిని ప్రభావితం చేయలేవని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విజయవాడ ప్రజలకు ఎంపీ కేశినేని బిగ్ అలర్ట్! కృష్ణా వరదల మధ్య బుడమేరు..!

జమ్మూకశ్మీర్‌లోని కిషన్‌గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై జూన్‌లో వచ్చిన అనుబంధ తీర్పుని, భారత్ తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ప్రయత్నంగా మన్నించరాదు. అంతర్జాతీయ వేదికలను తప్పుదారిలో ఉపయోగించడం పాకిస్థాన్ అలవాటుగా మారిందని, ఉగ్రవాదానికి దృష్టి మార్చే ప్రయత్నంగా PCA వంటి మధ్యవర్తిత్వ నాటకాలు చేస్తోందని భారత్ విమర్శించింది.

Pension category: పెన్షన్ కేటగిరీ మార్పులు.. కొత్త సర్టిఫికెట్లు జారీకి సిద్ధం!
Balakrishna: పులివెందుల మార్పు రాష్ట్రానికి ఆదర్శం కావాలి.. బాలకృష్ణ!
Chia Seeds: ఓమెగా-3 నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకూ…! చియా గింజలతో రుచికరమైన ప్రయోగాలు!
Traffic Alert: వాహనదారులకు ట్రాఫిక్ అలెర్ట్! విజయవాడలో రేపు ఈ రూట్లలో రాకపోకలు బంద్!
జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు..! స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
Srisailam highway: శ్రీశైలం ప్రయాణం ఇక మరింత వేగంగా, సురక్షితంగా.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
IMD Alert: బంగాళాఖాతం అల్పపీడనం! ఏపీలో పలు జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు..!