తేదీ 13-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదికషెడ్యూల్ తేదీ: 13 సెప్టెంబర్ 2025 (శనివారం) స్థానం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ వీరంకి వెంకటగురుమూర్తి గారు (ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్). 2. శ్రీ రఘురామరాజు గొట్టిముక్కల గారు (ఏపీ స్టేట్ బిల్డింగ్ & ఇతర కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్)