తేదీ 16-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 16 ఆగస్టు 2025 (శనివారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ వేపాడ చిరంజీవి గారు (ఎంఎల్సీ). 2. శ్రీ మల్లెల ఈశ్వరరావు గారు (ఆంధ్రప్రదేశ్ వడ్డేరా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)