Russia: రష్యాలో ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం...! నాలుగేళ్లలో రెండోసారి ఎలాస్టిక్ ప్లాంట్‌లో..!

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త కార్యవర్గ ఎన్నికలు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏకగ్రీవంగా ముగిశాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 34 మందితో నూతన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనుంది.

Free Bus: మహిళలకు జీరో ఫేర్ టికెట్లు..! ఒక్కరోజే కుటుంబానికి రూ.1160 లబ్ధి!

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.

Toddy Tappers: గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! ఆదరణ 3.0లో బహుమతిగా..!

కేశినేని చిన్ని హామీ.                      

Modi Inaugurates Highway: డబుల్ ధమాకా.. రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ! ఇక ట్రాఫిక్‌కు చెక్..

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేశినేని చిన్ని మాట్లాడుతూ – “మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం. స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను ఏపీ నుంచి తీర్చిదిద్దడమే లక్ష్యం. క్రీడాకారులకు అవసరమైన కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌ను అందిస్తాం” అన్నారు.

bund August 18: కీలక అలర్ట్.. ఆగస్టు 18న బంద్.. కారణమిదే..

అలాగే ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్–4 విజయవంతంగా సాగుతోందని, ఏసీఏ ప్రతిష్ఠను మరింతగా పెంచేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.

War end: యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు.. ట్రంప్!
Housing Corporation: నిర్మాణం చేపట్టని లబ్ధిదారులపై కఠిన చర్యలు..! ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ!
Surrogacy scam: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా నమ్రత!
India - USA: చమురు దిగుమతులపై భారత్‌కు ఊరట..! ట్రంప్ నిర్ణయంలో మార్పు..!
Andhra Cricket Association: ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎవరు అంటే.!