Toddy Tappers: గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! ఆదరణ 3.0లో బహుమతిగా..!

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం శుభారంభం!ఆగస్టు 15 సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులు చూపిస్తే మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.

Modi Inaugurates Highway: డబుల్ ధమాకా.. రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ! ఇక ట్రాఫిక్‌కు చెక్..

ఐదు రకాల బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు జారీ అవుతున్నాయి: పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌. ఈ టికెట్లలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారో, ఎంత లాభం పొందారో వివరాలు ఉంటాయి.

bund August 18: కీలక అలర్ట్.. ఆగస్టు 18న బంద్.. కారణమిదే..

అంబాజీపేట నుంచి విజయవాడకు వచ్చిన ఒక కుటుంబం (ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు) ఒక్కరోజే రూ.1160 లబ్ధి పొందింది. రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా ప్రయాణించామని ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయాన్ని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

War end: యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు.. ట్రంప్!

స్త్రీ శక్తి పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 11,449 బస్సుల్లో 8,458 బస్సులు కేటాయించారు. త్వరలోనే రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు.

Housing Corporation: నిర్మాణం చేపట్టని లబ్ధిదారులపై కఠిన చర్యలు..! ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ!

అయితే, మహిళల ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి ₹10,000 ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనపై ఆలోచిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.

Surrogacy scam: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా నమ్రత!
India - USA: చమురు దిగుమతులపై భారత్‌కు ఊరట..! ట్రంప్ నిర్ణయంలో మార్పు..!
Andhra Cricket Association: ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎవరు అంటే.!
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌పై డబుల్ అటాక్.. మరో అల్పపీడనం! ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వానలు!
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం.. పెరిగిన విద్యుత్ ఉత్పత్తి