నాసా–స్పేస్ఎక్స్–యాక్సియం–4 మిషన్లో అంతరిక్ష ప్రయాణానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తొలిసారి రాకెట్లో నుంచే స్పందించారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాదని, భారత అంతరిక్ష గాథలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. “ఇది మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభవం. కానీ ఇది కేవలం నా జర్నీ కాదు. ఇది భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి మరోసారి దిక్సూచి లాంటిదిగా మారింది.
ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
నా హృదయపూర్వక శుభాకాంక్షలు యావత్ భారత ప్రజలకు. మనందరం కలిసే ఈ ప్రయాణాన్ని విజయవంతం చేద్దాం,” అంటూ శుభాంశు శుక్లా భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అనంతరం "జై హింద్.. జై భారత్!" అంటూ గర్వంగా పిలుపునిచ్చారు. శుభాంశు మాటలు దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో దేశభక్తిని మేకొలిపించాయి.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: