కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ యంగ్ లీడర్స్ 2025 జాబితాలో ఆయనకు స్థానం లభించింది. పరిపాలనలో నిబద్ధత, ప్రజాసేవపై ఆయన చూపిన అపార శ్రద్ధకు ఈ గౌరవం లభించిందని భావిస్తున్నారు. ఈ గుర్తింపుపై రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, "ఇది నాకు మాత్రమే కాదు, భారత యువగొంతుకలకు దక్కిన గుర్తింపు" అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయడం గర్వకారణమని పేర్కొంటూ, తన రాజకీయ జీవితం పై ప్రభావం చూపిన ఎర్రన్నాయుడు, చంద్రబాబు నాయుడుల విశ్వాసం, ముందుచూపు, సేవా తపన తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: జగన్ కి మరో దిమ్మతిరిగే షాక్.. హైదరాబాద్ లో వైసీపీ నేత కృష్ణవేణి అరెస్ట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో రెండు నామినేటెడ్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! వారిద్దరినీ వరించిన కీలక పదవులు!
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్కు కూడా..!
ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!
సీఆర్డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: