మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది విడదల గోపీనాథ్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఆయనని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడకు తరలిస్తున్నారు.
ఇది కూడా చదవండి:మద్యం స్కామ్’లో కీలక మలుపు! మరో కీలక నిందితుడి అరెస్ట్.. వైసీపీ నెట్వర్క్కి ఉచ్చు బిగుస్తుందా?
2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రిని ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు.. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ రామకృష్ణలను చేర్చారు. ఆ కేసులో విడదల రజనికి 2 కోట్లు.. గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు.
మరోవైపు గత కొంత కాలంగా మాజీ మంత్రిపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ విషయంలో రైతుల నుంచి కమీషన్ల పేరిట డబ్బు వసూలు చేశారని కొందరు కంప్లయింట్ చేశారు. దాంతో మళ్లీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఐ టీడీపీ నేత పిల్లికోటి అనే వ్యక్తి.. తనను వేధించారంటూ రజినీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!
ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!
ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!
నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!
వారికి గుడ్న్యూస్ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..
ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: