Trump warns: చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌పై ట్రంప్ హెచ్చరిక... 200% టారిఫ్స్ సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని (స్త్రీ శక్తి) మరింత సౌకర్యవంతంగా చేస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులపై సమీక్ష నిర్వహించి, పథకం అమలులో ఉన్న ఆర్టీసీ బస్సులకు రెండువైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,458 స్త్రీ శక్తి బస్సులు నడుస్తున్నాయి. ఈ బోర్డులు మహిళలకు బస్సు సమాచారం, మార్గ వివరాలను సులభంగా అందించడానికి ఉపయోగపడతాయి.

Ports: ఏపీలో నాలుగు కొత్త పోర్టులు..! 2026 నాటికి ట్రయల్ రన్‌కు సిద్ధం!

మహిళలు బస్సులో సీట్ల కోసం పోటీ పడకుండా ఉండేందుకు ఆర్టీసీ సిబ్బందికి సంయమనంతో వ్యవహరించమని సూచనలు చేశారు. అలాగే, రాష్ట్రంలో Pilot Projectగా గుంటూరు డిపోలో బస్సులలో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా మహిళలు బస్సు రాక ఆలస్యం, మార్గాలు, సమయాలను ముందే తెలుసుకుని ప్రయాణానికి సిద్ధం అవ్వవచ్చు.

Flipkart Black: కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం ప్రయోజనాలతో..! ప్రత్యేక డిస్కౌంట్లు ఒక్క ప్లాన్‌లో..!

సమీక్షలో స్త్రీ శక్తి బస్సుల ఆక్యుపెన్సీ రేషియోపై కూడా చర్చ జరిగింది. పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో మహిళల సంతకాలు 40% మాత్రమే ఉండగా, ఇప్పుడు 65%గా పెరిగినట్లు అధికారులు తెలిపారు. 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో సాధ్యమైందని, 13 జిల్లాల్లో పూర్తిగా సీట్లు నింపి బస్సులు తిరుగుతున్నాయని వివరించారు. లైవ్ ట్రాకింగ్ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే, పథకం మరింత సులభతరం అవుతుంది.

Pension: వికలాంగులకు గుడ్ న్యూస్..! తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్ యథావిధి!
Jobs: ఏపీ సర్కారు శుభవార్త..! 185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Highcourt: న్యాయస్థానాల్లో మార్పులు..! 14 మంది జడ్జిల బదిలీ..! వారిలో ముగ్గురు ఏపీకి..!
APNRT సీఈఓ హేమలత బదిలీ! గత సెర్ప్ సీఈఓ డా. పీ కృష్ణ మోహన్ నియామకం! జీఓ జారీ!
AP Weather: ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం! పలు జిల్లాల్లో..
National Highway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా.. ఆ జిల్లాలో భారీ టన్నెల్, బెంగళూరుకు 8 గంటల్లో వెళ్లొచ్చు!
DSC: మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్ ప్రారంభం!