Vande Bharat: వందే భారత్‌లో అదనంగా 4 బోగీలు..! భక్తులకు మరింత సౌకర్యంగా!

హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి (HMWS&SB) కీలక ప్రకటన చేసింది. గోదావరి పంపింగ్ స్టేషన్లలో మరమ్మతు పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Doctors warning: మండుతున్న ఎండలు.. వైద్యుల హెచ్చరిక – చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరి!

మల్లారం, ముర్ముర్, కొండపాక పంపింగ్ స్టేషన్లలో అత్యవసర రిపేర్ పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో పంపింగ్ మెయిన్‌ను షట్‌డౌన్ చేయాల్సి రావడంతో, నగరానికి గోదావరి జలాల సరఫరా నిలిచిపోతుందని జలమండలి అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

NMMSS 2025–26 నోటిఫికేషన్ విడుదల! దేశవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌!

ఎస్సార్ నగర్, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట, బాచుపల్లి సహా అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. రెండు రోజుల పాటు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

Annadata Sukhibava: 47 లక్షల మంది రైతులకు రూ.7,000 సాయం..! మిగిలిన వారికి త్వరలోనే జమ..!
USA: అమెరికాలో తెలుగు యువకుడి మృతి..! స్విమ్మింగ్ పూల్‌లో మునిగి..!
లావు కృష్ణ దేవరాయలు గారి కృషి ఫలితం! ఆ ప్రాంతానికి నాలుగు కొత్త రైలు స్టాపేజీలు!
Apple Laptop: యాపిల్ లాప్ టాప్! రూ.13 వేల భారీ డిస్కౌంట్! M4 చిప్ సెట్...18 గంటల బ్యాటరీ లైఫ్!
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు! గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ!
Bakasura Restaurant: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ అండ్ కామెడీ మూవీ! బకాసురా రెస్టారెంట్ ... స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!
Using phone bathroom: బాత్రూమ్‌లో ఫోన్ వాడకం.. అలవాటా లేక వ్యాధికి ఆహ్వానమా!