Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..!

2025-12-10 20:30:00
AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు!

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులపై సాగు ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణను వేగవంతం చేయడం, ఆధునిక టెక్నాలజీని గ్రామీణ వ్యవసాయంలోకి తీసుకురావడం, పంటల ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు వంటి యంత్రాలు రైతులకు అద్దెకు అందుబాటులో ఉంటాయి. పరికరాల వివరాలు, బుకింగ్ వంటి అంశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం పంటల ప్రణాళిక ఉండాలని, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతుల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు.

Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమీక్షలో రాష్ట్రంలో కొనుగోళ్లు ఊహకు మించి పెరిగినట్లు అధికారులు వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా—ఇది గత ఏడాదితో పోలిస్తే 32% అధికమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ జరుగుతుండగా, రైతుల సౌకర్యార్థం 7.39 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచారు. అత్యంత ముఖ్యంగా—కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ వేగవంతమైన చెల్లింపులపై సీఎం సంతోషం వ్యక్తం చేస్తూ, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!!

పత్తి కొనుగోళ్లలో సీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా స్పందించారు. 'కపాస్ కిసాన్' యాప్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనవసరమైన విధానాలు, ఆలస్యం వంటి అంశాలు రైతులకు నష్టం కలిగిస్తాయని పేర్కొంటూ, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పరిస్థితిని వివరించాలని సూచించారు. పత్తి కొనుగోళ్లలో పారదర్శకత లేకపోవడం, స్లాట్ల కేటాయింపులో తప్పిదాలు జరగడం వంటి అంశాలను ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకున్నట్లు తెలిపారు.

Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల!

వాణిజ్య, ఉద్యాన పంటల మార్కెట్లపై కూడా సమగ్ర దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా మిర్చి, అరటి, నిమ్మ వంటి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేందుకు విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకుని మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. హార్వెస్టింగ్ ఒకేసారి జరగకుండా రేషనలైజేషన్ విధానం పాటిస్తే, ధరలు ఒక్కసారిగా పడిపోకుండా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సుబాబుల్ సాగుతున్న 45,000 హెక్టార్లకు పైగా ఉన్న ప్రాంతాల్లో రైతులకు మార్కెట్‌కు అనుగుణమైన ధరలు రావాలనే లక్ష్యంతో ప్రత్యేక వ్యూహాలు రచించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉల్లి పంట కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించడం రైతులకు పెద్ద ఊరట కలిగించింది.

Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..!
Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!
IndiGo: ఇండిగో క్రైసిస్‌పై DGCA సీరియస్... 11 విమానాశ్రయాల్లో తక్షణ తనిఖీలు!
Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత!
Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!
Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!

Spotlight

Read More →