Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! Amaravati Development: 153 గదులు, 7 అంతస్తులు.. అమరావతిలో దస్పల్లా హోటల్ ప్రత్యేకతలు ఇవే! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! కొత్త రూల్ గురించి తెలుసా... ప్రతి నెలా 9వ తేదీ వరకే ఛాన్స్! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! Amaravati Development: 153 గదులు, 7 అంతస్తులు.. అమరావతిలో దస్పల్లా హోటల్ ప్రత్యేకతలు ఇవే! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! కొత్త రూల్ గురించి తెలుసా... ప్రతి నెలా 9వ తేదీ వరకే ఛాన్స్!

Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో సాగు నీటి అవస

Published : 2025-12-10 16:15:00
Teachers Application : అసిస్టెంట్ కమిషనర్ నుండి టీచర్ల వరకు వేల పోస్టులు.. రేపే అప్లికేషన్ ముగింపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో సాగు నీటి అవసరాల్ని  తీర్చడానికి పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్ట్‌పై విస్తృత చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే రెండు జిల్లాల్లో సుమారు 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. రైతులకు స్థిరమైన పంట నీరు అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. 

బరువు తక్కువ, లైసెన్స్‎తో పనే లేదు.. లేడీస్ కోసం బెస్ట్ స్కూటర్లు ఇవే..ధర కూడా రూ.55వేల లోపే..!

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.58,700 కోట్లుగా అంచనా వేయబడింది. సాగునీటితో పాటు మరో 6 లక్షల ఎకరాలకు స్థిరమైన ఆయకట్టు ఏర్పడుతుంది, దీంతో రైతులు ఏడాదికి ఒకటి కాకుండా, రెండు పంటలు వేసే సామర్థ్యం కూడా పొందగలరని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే 60 లక్షల మందికి తాగునీటి సరఫరా కూడా సాధ్యమవుతుంది. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, పట్టణాభివృద్ధి అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం!

అదనంగా పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఆశాజనక పరిశ్రమలు ఏర్పడటానికి నీటి లభ్యత కీలకం కనుక, ఈ అంశం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపకరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయంతో పాటు పరిశ్రమల పెరుగుదలకు కూడా మద్దతు ఇస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో చెప్పారు.

ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు!

పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి మరియు నల్లమల సాగర్‌కు తరలించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి పంపించే యోచనపై కూడా చర్చ జరిగింది. ఈ నీటిని నిల్వ చేయడానికి, తరలించడానికి అవసరమైన కాలువలు, పంపింగ్ నిర్మాణాలపై ఇంజనీర్లు త్వరలో ప్రాథమిక రూపకల్పనలు సిద్ధం చేయనున్నారు.

Amaravati Update: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. అందుబాటులోకి వస్తే లాభాలేంటంటే! వచ్చే నెలలో..

ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించేందుకు సంబంధిత శాఖలు వేగంగా ఏర్పాట్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్ట్ అమలులో పర్యావరణ అనుమతులు, సాంకేతిక పరిశీలనలు మరియు భూసేకరణ వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన బహుళ ప్రయోజన ప్రాజెక్ట్‌గా దీనిని ప్రభుత్వం పరిగణిస్తోంది.

Power of Indian: ఇదీ భారత రైతన్న సత్తా.. కానీ అమెరికా టారిఫ్ బెడద పెరుగుతుంది!

ఈ సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, పలు శాఖల ముఖ్యాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై, నిధుల సమీకరణపై మరియు దశలవారీ అమలు విధానంపై అధికారులు సీఎం ముందు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ అమలు అయితే, రెండు జిల్లాల్లో రైతుల జీవన స్థితిలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశముందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Wrestling legend: రెండు దశాబ్దాల కెరీర్‌కు ముగింపు.. రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటింపు!
AP Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి – నేటి నుంచి..
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.?
Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ!
Registration: వారసత్వ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం…! రూ.100కే భూమి మీ పేరుమీదే!
SSC Recruitment: దేశవ్యాప్తంగా 25,487 కానిస్టేబుల్ పోస్టులు… SSC భారీ నోటిఫికేషన్ విడుదల!!

Spotlight

Read More →