AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం!

Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ అప్పుల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీల వల్ల ప్రజాధనం

Published : 2025-12-10 18:26:00
Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!!

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ అప్పుల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే సంవత్సరానికి రూ.7 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని వివరించారు. సచివాలయంలో మంత్రులు, హెచ్‌వోడీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేంద్ర నిధులను సమయానికి వినియోగించాలనీ, వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.

Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల!

ఫైళ్లను పెండింగులో పెట్టకుండా, పని తీరు మెరుగుపరుచుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు తమ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చాయి. ముఖ్యంగా కేంద్ర నిధులను వినియోగించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారదర్శకత, వేగంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..!

ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన మరో సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకూ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే 32 శాతం అధికమని వివరించారు. మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతోందని చెప్పారు. రైతులకు 7.89 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.4,085 కోట్ల చెల్లింపులు రైతులకు జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా ప్రభుత్వం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల మంత్రి మనోహర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

IndiGo: ఇండిగో క్రైసిస్‌పై DGCA సీరియస్... 11 విమానాశ్రయాల్లో తక్షణ తనిఖీలు!

ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేసి, ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించడం రైతులకు ఉపశమనం కలిగించే విషయం అని సీఎం అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీల భారం తగ్గించడం, ధాన్యం సేకరణ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత!
Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!
Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!
Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ!
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.?

Spotlight

Read More →