Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే!

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు భారీ ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా ఒప్పందాల క్రమబద్ధీకరణకు గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొ

Published : 2025-11-29 15:42:00
Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు భారీ ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా ఒప్పందాల క్రమబద్ధీకరణకు గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మంత్రివర్గం అంగీకరించింది. సాదా బైనామా పద్ధతిలో భూములు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రజలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించనుంది. ముఖ్యంగా, ఈ సౌకర్యం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించనుండటం గమనార్హం. భూమిని అమ్మే వ్యక్తి తప్పనిసరిగా చిన్న లేదా సన్నకారు రైతు అయినప్పుడే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియలో బదిలీ సుంకం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి అన్ని రకాల రుసుములను ప్రభుత్వం మినహాయించడం రైతులకు గణనీయ ఉపశమనంగా మారనుంది.

Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!

ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ రికార్డులను క్రమబద్ధీకరించడం ద్వారా రైతులకు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో రుణాలు, సబ్సిడీలు, పంట బీమా వంటి పథకాలకు అర్హత కూడా సులభంగా లభించనుంది. ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో సాదా బైనామాల కారణంగా భూములపై సంవత్సరాలుగా సాగుతున్న వివాదాలు, అనుమానాలు తొలగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రైతుల సామాజిక–ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!

ఇక రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో మరికొన్ని కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంది. ఒడిశా పవర్ కన్సార్షియం లిమిటెడ్‌కి (OPCL) బలిమెల, జ్వాలాపుట్ డ్యామ్‌ల నుంచి విద్యుత్తు సరఫరా ఒప్పందానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ కమిషన్ నిర్ణయించే టారిఫ్‌లో 50% విద్యుత్తును ఏపీకే సరఫరా చేయాలనే షరతుతో ఈ ఆమోదం లభించింది. మరోవైపు, టిడ్కో గృహాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. టిడ్కోపై ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నివేదికను పరిశీలించేందుకు ప్రత్యేక మంత్రుల బృందాన్ని నియమించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఉగాది నాటికి 1.44 లక్షల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!

అదే విధంగా, కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) క్యాంపస్‌ని నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.229.81 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ జాతీయ స్థాయి సంస్థకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధులు సమకూర్చనున్నాయి. విదేశీ వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, పెట్టుబడుల పెంపు, ఎగుమతి విధానాల రూపకల్పన వంటి రంగాల్లో ఈ క్యాంపస్ కీలక పాత్ర పోషించనుంది. ఏపీని అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక ప్రధాన అడుగుగానూ ప్రభుత్వం భావిస్తోంది.
 

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?
మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు..
Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!
ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఎంపిక చేసిన 5 రూట్లల్లో ఇంద్ర, అమరావతి ఏసీ బస్సు ఛార్జీలు 10% తగ్గింపు!
AP Politics: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం… ఎంపీలతో కీలక సమన్వయ భేటీ!!

Spotlight

Read More →