దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా, వసంత వెంకటకృష్ణ ప్రసాద్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మాకు దేవినేని ఉమామహేశ్వరరావుమధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుండి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని స్పష్టం చేశారు, తన అనుచర వర్గంతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పని చేస్తానని స్పష్టం చేశారు. నేటి నుండి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులను కలవనున్నట్లు తెలిపారు
ఇవి కూడా చదవండి:
ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం చాలు... అభ్యర్థి ఓడిపోవడానికి!! తెలుసా మీకు??
USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!
నేడు అనంతపురంలో కాంగ్రెస్ న్యాయసాధన సభ!!
పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో చంద్రబాబు భేటీ!! త్యాగాలు తప్పవు??
తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి