Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

District Reorganisation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు! ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనను మరింత సులభతరం చేస్తూ మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్ర

Published : 2025-11-28 10:18:36
Black Friday scams: బ్లాక్ ఫ్రైడే 2025 నకిలీ ఆఫర్లు, ఫేక్ వెబ్‌సైట్లు, AI వీడియోలు… ఆన్‌లైన్‌ షాపర్లను వేటాడుతున్న కొత్త మోసాలు!

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనను మరింత సులభతరం చేస్తూ మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా వంటి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం, జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాపీలు తయారు చేసి ఇంగ్లీష్, తెలుగు భాషల్లో విడుదల చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు!

ఇతర వైపు, ఇవాళ జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలపై విస్తృత చర్చ జరగనుంది. అలాగే, ప్రభుత్వం ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేసింది. బనగానపల్లె (నంద్యాల జిల్లా), మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా), నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా – కాకినాడ జిల్లా నుంచి), పీలేరు (మదనపల్లె జిల్లా), అద్దంకి (ప్రకాశం జిల్లా) రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. ఈ మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా కలెక్టర్లకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం అవకాశమిచ్చింది.

Amaravati: అమరావతిలో మరో మైలురాయి... 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల శంఖుస్థాపన!

కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాలను మరో జిల్లాలకు మార్చినట్లు నోటిఫికేషన్ పేర్కొంది. కడప జిల్లాలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లాలోకి మారగా, రాజంపేటను కడప డివిజన్ పరిధిలో చేర్చారు. కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం రెవెన్యూ డివిజన్ మార్చబడింది. నెల్లూరు జిల్లాలో కొండాపురం, వరికుంటపాడు మండలాలు కందుకూరు నుంచి కావలి డివిజన్‌కు మార్చగా, కలువోయ మండలం ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్చారు.

AP Farmers: ఏపీ రైతులకు భారీ శుభవార్త! అకౌంట్లలో రూ.1,713 కోట్లు జమ... చెక్ చేసుకోండి!

అలాగే సైదాపురం, రాపూరు మండలాలు నెల్లూరు జిల్లా నుంచి గూడూరు డివిజన్‌లోకి మార్చబడ్డాయి. కోనసీమ జిల్లాలో కొన్ని ముఖ్య మండలాలు — మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం — తూర్పుగోదావరి జిల్లాలో చేర్చబడ్డాయి. ఇవి ముందుగా రామచంద్రాపురం డివిజన్‌లో ఉండగా, ఇప్పుడు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి మారాయి. ఈ మార్పులతో సంబంధిత ప్రాంతాల పరిపాలనా వ్యవస్థ మరింత స్పష్టంగా, క్రమబద్ధంగా మారనుంది.

TTD News: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం.. టిటిడి ఇంజినీర్ అరెస్టుతో దర్యాప్తు వేగం!!

చిత్తూరు జిల్లాలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు డివిజన్‌లోకి చేర్చారు. ఈ మొత్తం మార్పులు, జిల్లాల ఏర్పాట్లు, డివిజన్ పునర్విభజనలు రాష్ట్రంలో పరిపాలనా సౌకర్యాలను పెంచడమే లక్ష్యంగా చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్లతో ఏపీ కొత్త పరిపాలనా నిర్మాణం మరింత స్పష్టంగా రూపు దాల్చుతోంది.

Data Center Hub: విశాఖలో డేటా సెంటర్ల వెల్లువ! ఏఐ ఆధారిత మేగా ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్!
AP Government: ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. పదోన్నతుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఎన్నో ఏళ్ల కల..
IT Notice: ఆ ఆదాయం దాచారా... అస్సలు తప్పించుకోలేరు.. ఐటీ శాఖ కీలక నోటీసులు!
Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!
Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం?

Spotlight

Read More →