తేదీ 05-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 5 ఫిబ్రవరి 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ చిరుమామిల్ల మధుబాబు (పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)
తేదీ 04-02-2026న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఫిర్యాదులను నేరుగా సమర్పించారు. వాటిని పరిశీలించిన నాయకులు సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వేగంగా పరిష్కారాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా నిలిచింది.