Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం!

Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్

Published : 2025-12-06 15:34:00
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ మరియు ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ గిరిజనుల జీవన విధానాన్ని మెరుగుపరచేలా యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. అడవిని ఆధారంగా చేసుకుని జీవనం సాగించే గిరిజనులకు తగిన ఆదాయ మార్గాలు కల్పించకపోతే వారి జీవన ప్రమాణాలు మారవని, అందుకే కొత్త అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!

 ఈ సమావేశంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, కాఫీతో పాటు ఇతర ఆర్గానిక్ ఉత్పత్తులను పెంచేందుకు గిరిజనులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఉంటే గిరిజనుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వారి సమస్యలను తెలుసుకోవాలంటే అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడాలని, గిరిజనుల అభిప్రాయాలను విని కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

 యువతలో ఉన్న ప్రతిభను వినియోగించుకుని వారిని చిన్న ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దితే నిరుద్యోగం తగ్గుతుందని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితులను పరిశీలిస్తే ఉద్యాన పంటలకు చాలా అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటల పనులతో అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ విధానం వల్ల గిరిజనులకు నిరంతర ఉపాధి లభించడమే కాకుండా, వారి ప్రాంతాల్లో కాఫీ, పసుపు, మిరియాలు వంటి పంటల సాగు పెరుగుతుందని తెలిపారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగినప్పుడు అటవీ ఉత్పత్తుల పెంపుదలకు కూడా తోడ్పాటు లభిస్తుంది.

Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

అటవీ ప్రాంతాల్లో సహజ వనరులను రక్షిస్తూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం ద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం వస్తుందని, యువత ఈ రంగంలో శిక్షణ పొందితే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. సినిమాలు, సీరియళ్లు, ఓటీటీ కంటెంట్ వంటి షూటింగులను ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రోత్సహిస్తే స్థానికులకు ఉపాధి కలగడమే కాకుండా గిరిజన ఉత్పత్తులకు ప్రమోషన్ కూడా లభిస్తుందని తెలిపారు.

ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!

గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న పనులను నెలనెలా సమీక్షించి, అవసరమైన చోట చర్యలు తీసుకుంటే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సరైన సమన్వయం ఉంటే గిరిజనుల జీవితాలు మారుతాయని, ఇందుకు తగిన పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!
H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు!
Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!
Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..
Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!
Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు!

Spotlight

Read More →