Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారుల నుంచి

Published : 2025-12-06 13:28:00
Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...

విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారుల నుంచి సంప్రదాయ మర్యాదలతో పూర్వక స్వాగతం లభించగా, దేవాలయ సంస్కృతి ప్రకారం మంత్రిగారికి పూర్ణకుంభంతో ఆహ్వానం ఇచ్చి, ఆలయ రీతుల ప్రకారం ప్రత్యేక దర్శనం నిర్వహించారు. కప్పస్తంభం వద్ద ఆలింగనం చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం, పండితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు.

Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం!

 ఆలయ అధికారులు మంత్రిగారికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదం అందజేసి సత్కరించారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అనిత పరిశీలించారు. భక్తులు సౌకర్యంగా దర్శనం పొందేందుకు క్యూ లైన్లు, భద్రత, తాగునీరు, పార్కింగ్, పరిశుభ్రత వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.

FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!!

ఈ సందర్బంగా మంత్రి చిన్నారులకు పాలు పంపిణీ చేసి, భక్తులతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు!

ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వ చర్యలను భక్తులకు వివరించారు. ఆలయ పరిరక్షణ, నూతన సౌకర్యాల కల్పన, నిర్మాణ పనుల నిర్వహణ విషయంలో అధికారులు కృషి చేస్తుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

మీడియాతో మాట్లాడుతూ మంత్రి వంగలపూడి అనిత  దేవుని దయవల్ల ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రక్షాళన వంటి పనులకు ప్రభుత్వం చురుకుగా ముందుకు వస్తోందని చెప్పారు. ప్రత్యేకంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, క్యూలైన్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..

 ఆలయాలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తిరిగి వెళ్తేనే దేవస్థానాల ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు.

Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల జరిగిన ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించిందని, లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆమె గుర్తుచేశారు. రాబోయే ముఖ్య ఉత్సవాలను కూడా అదే స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రముఖ ఆలయం అభివృద్ధి చెందేలా, ధార్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేలా నిర్ణీత ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!
AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!
Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

Spotlight

Read More →