Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Nominated Posts: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ.. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం!

Nominated Posts: తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, సంక్షేమ సంస్థలకు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Published : 2026-05-06 20:48:00

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ..

వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, సంక్షేమ సంస్థలకు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌ను నియమించారు. వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్‌గా డాక్టర్ అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. గీత కార్మిక కార్పొరేషన్‌కు చంద్రశేఖర్ గౌడ్‌ను, పెరిక కార్పొరేషన్‌కు గొంగరి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

అలాగే, మేర కార్పొరేషన్ చైర్మన్‌గా సంగ వెంకట్ రాజం, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా రఘునాథ్ యాదవ్ నియమితులయ్యారు.

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా గుంజా రేణుక, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూడెం వెంకట రమణ నియామకం జరిగింది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేష్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరి శ్రీనివాస్, వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్ నియమితులయ్యారు.

ఈ నియామకాలతో వివిధ వర్గాల సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ నాయకులు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →