Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

New Roads: విశాఖపట్నంలో కొత్తగా నాలుగు రోడ్లు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దూసుకెళ్లొచ్చు! రూపు రేఖలు మారిపోతాయి...

విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడానికి వీఎంఆర్‌డీఏ వేగంగా పనిచేస్తోంది. మొత్తం ఏడు ప్రధాన రహదారులను అభ

Published : 2025-11-29 10:38:00
Glass Bridge: దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి గ్రాండ్ ఓపెనింగ్! పర్యాటకులకు కొత్త థ్రిల్!

విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడానికి వీఎంఆర్‌డీఏ వేగంగా పనిచేస్తోంది. మొత్తం ఏడు ప్రధాన రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, అందులో నాలుగు రోడ్లను తక్షణం పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించడంతో, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించారు.

Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! జనవరి 27–31 మధ్య ఈ రూట్లో 16 రైళ్లు రద్దు!

రహదారి నిర్మాణంలో ఎదురవుతున్న అటవీ భూముల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్‌తో సమన్వయం చేస్తున్నారు. నేరెళ్లవలస–తాళ్లవలస, వేపగుంట–పినగాడి, అడవివరం–శొంఠ్యాం, బోయపాలెం–కాపులుప్పాడ వంటి నాలుగు రోడ్లను త్వరగా పూర్తి చేయాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా ప్రతి రోడ్డుకు ఒక ఏఈని బాధ్యుడిగా నియమించడంతో పాటు, లక్ష్యాలు చేరుకోని గుత్తేదారులకు జరిమానాలు విధించే చర్యలు చేపడుతున్నారు.

India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!

ఈ రహదారి ప్రాజెక్టుల పురోగతి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి కీలకంగా మారుతోంది. వచ్చే ఏడాదికే విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున, రోడ్లను ముందుగానే సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ప్రజలకు త్వరగా, సులభంగా ఎయిర్‌పోర్ట్ చేరుకునే అవకాశం కల్పించేందుకు రవాణా మార్గాలను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు.

Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

ఇక ప్రాంతీయ అభివృద్ధి దృష్ట్యా, విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VERDA) ఎనిమిది జిల్లాల అభివృద్ధికి పెద్ద ప్రణాళికలు సిద్ధం చేసింది. వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఈ అథారిటీకి డిప్యూటీ సీఈవోగా వ్యవహరిస్తూ, కేంద్ర నిధులతో అనేక ప్రాజెక్టులను ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, ఎంఐజీ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను 48 గంటల్లో పూర్తిచేసేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

సవరించిన మాస్టర్‌ప్లాన్‌ కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 3,500 అభ్యర్థనలపై నిర్ణయాలు తీసుకుని, వచ్చే నెలలో సాంకేతిక కమిటీకి అందజేస్తారు. ఆమోదం అనంతరం తిరిగి ప్రజల అభ్యర్థనలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న జరగబోయే బోర్డు సమావేశంలో పీపీపీ పద్ధతిలో చేపట్టబోయే పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముందే రహదారి కనెక్టివిటీ పూర్తిచేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం.

India Russia Relations: పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా కీలక రక్షణ ఒప్పందం ఆమోదానికి సిద్ధం!!
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!
Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

Spotlight

Read More →