Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపును వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన మొత్తం 25

Published : 2025-11-29 09:38:00
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపును వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన మొత్తం 256.47 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిలో మధురవాడలోని 106.47 ఎకరాలు మరియు అడవివరం సమీపంలోని 150 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగా, త్వరలోనే తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

గతంలో 2002లో విశాఖపట్నం సెంట్రల్ జైలును అడవివరం వద్దకు మార్చినప్పుడు సింహాచలం ఆలయానికి చెందిన 100 ఎకరాలు తీసుకున్నారు. దానికి బదులుగా మధురవాడలో 106.47 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతూ ఐటీ హబ్‌గా మారుతోంది. ప్రభుత్వం ఈ భూమిని ఏపీ ఐఐసీకి ఇచ్చి, దాని ద్వారా గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటోంది. అలాగే అడవివరం సెంట్రల్ జైలు దగ్గర ఉన్న మరో 150 ఎకరాలను కూడా ప్రాజెక్ట్‌ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

సింహాచలం దేవస్థానం భూముల బదులుగా ఏమి ఇవ్వాలన్న విషయంపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదన ప్రకారం, గాజువాక సమీపంలోని పెదగంట్యాడ–మునగాడ పరిధిలో 600 ఎకరాల ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని సూచించారు. కానీ వీటిలో ఎక్కువ భాగం కొండ ప్రాంతం కావడంతో, ఇవి ఆలయానికి ఉపయోగపడతాయా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకుండా, సింహాచలం భూములను నేరుగా లీజుకు ఇవ్వడంపైనా మీరు పరిశీలిస్తున్నారు.

AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!

లీజు పద్ధతిలో భూములు ఆలయం పేరు మీదే కొనసాగగా, దేవస్థానానికి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ దీనిపై సమగ్ర నివేదికను తయారుచేస్తోంది. త్వరలోనే ఈ భూముల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

విశాఖలో గూగుల్ మాత్రమే కాదు, సిఫి, అదానీ వంటి ప్రముఖ కంపెనీల కేంద్రాలను కూడా ప్రభుత్వం తీసుకురావడానికి పని చేస్తోంది. వారికి అవసరమైన భూములు, ప్రభుత్వ భూములు, డి పట్టాల వివరాలు పరిశీలిస్తున్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారా అనే అంశంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం మీద, విశాఖపట్నంలో భారీ స్థాయి టెక్ పెట్టుబడులకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!
తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో..
International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!
RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →