YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది..

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపును వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన మొత్తం 25

Published : 2025-11-29 09:38:00
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపును వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన మొత్తం 256.47 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిలో మధురవాడలోని 106.47 ఎకరాలు మరియు అడవివరం సమీపంలోని 150 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగా, త్వరలోనే తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

గతంలో 2002లో విశాఖపట్నం సెంట్రల్ జైలును అడవివరం వద్దకు మార్చినప్పుడు సింహాచలం ఆలయానికి చెందిన 100 ఎకరాలు తీసుకున్నారు. దానికి బదులుగా మధురవాడలో 106.47 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతూ ఐటీ హబ్‌గా మారుతోంది. ప్రభుత్వం ఈ భూమిని ఏపీ ఐఐసీకి ఇచ్చి, దాని ద్వారా గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటోంది. అలాగే అడవివరం సెంట్రల్ జైలు దగ్గర ఉన్న మరో 150 ఎకరాలను కూడా ప్రాజెక్ట్‌ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

సింహాచలం దేవస్థానం భూముల బదులుగా ఏమి ఇవ్వాలన్న విషయంపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదన ప్రకారం, గాజువాక సమీపంలోని పెదగంట్యాడ–మునగాడ పరిధిలో 600 ఎకరాల ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని సూచించారు. కానీ వీటిలో ఎక్కువ భాగం కొండ ప్రాంతం కావడంతో, ఇవి ఆలయానికి ఉపయోగపడతాయా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకుండా, సింహాచలం భూములను నేరుగా లీజుకు ఇవ్వడంపైనా మీరు పరిశీలిస్తున్నారు.

AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!

లీజు పద్ధతిలో భూములు ఆలయం పేరు మీదే కొనసాగగా, దేవస్థానానికి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ దీనిపై సమగ్ర నివేదికను తయారుచేస్తోంది. త్వరలోనే ఈ భూముల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

విశాఖలో గూగుల్ మాత్రమే కాదు, సిఫి, అదానీ వంటి ప్రముఖ కంపెనీల కేంద్రాలను కూడా ప్రభుత్వం తీసుకురావడానికి పని చేస్తోంది. వారికి అవసరమైన భూములు, ప్రభుత్వ భూములు, డి పట్టాల వివరాలు పరిశీలిస్తున్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారా అనే అంశంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం మీద, విశాఖపట్నంలో భారీ స్థాయి టెక్ పెట్టుబడులకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!
తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో..
International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!
RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →