Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

2025-11-29 09:38:00
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపును వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన మొత్తం 256.47 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిలో మధురవాడలోని 106.47 ఎకరాలు మరియు అడవివరం సమీపంలోని 150 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగా, త్వరలోనే తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

గతంలో 2002లో విశాఖపట్నం సెంట్రల్ జైలును అడవివరం వద్దకు మార్చినప్పుడు సింహాచలం ఆలయానికి చెందిన 100 ఎకరాలు తీసుకున్నారు. దానికి బదులుగా మధురవాడలో 106.47 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతూ ఐటీ హబ్‌గా మారుతోంది. ప్రభుత్వం ఈ భూమిని ఏపీ ఐఐసీకి ఇచ్చి, దాని ద్వారా గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటోంది. అలాగే అడవివరం సెంట్రల్ జైలు దగ్గర ఉన్న మరో 150 ఎకరాలను కూడా ప్రాజెక్ట్‌ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

సింహాచలం దేవస్థానం భూముల బదులుగా ఏమి ఇవ్వాలన్న విషయంపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదన ప్రకారం, గాజువాక సమీపంలోని పెదగంట్యాడ–మునగాడ పరిధిలో 600 ఎకరాల ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని సూచించారు. కానీ వీటిలో ఎక్కువ భాగం కొండ ప్రాంతం కావడంతో, ఇవి ఆలయానికి ఉపయోగపడతాయా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకుండా, సింహాచలం భూములను నేరుగా లీజుకు ఇవ్వడంపైనా మీరు పరిశీలిస్తున్నారు.

AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!

లీజు పద్ధతిలో భూములు ఆలయం పేరు మీదే కొనసాగగా, దేవస్థానానికి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ దీనిపై సమగ్ర నివేదికను తయారుచేస్తోంది. త్వరలోనే ఈ భూముల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

విశాఖలో గూగుల్ మాత్రమే కాదు, సిఫి, అదానీ వంటి ప్రముఖ కంపెనీల కేంద్రాలను కూడా ప్రభుత్వం తీసుకురావడానికి పని చేస్తోంది. వారికి అవసరమైన భూములు, ప్రభుత్వ భూములు, డి పట్టాల వివరాలు పరిశీలిస్తున్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారా అనే అంశంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం మీద, విశాఖపట్నంలో భారీ స్థాయి టెక్ పెట్టుబడులకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!
తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో..
International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!
RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...
Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →