Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో

Published : 2026-01-07 10:13:00
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్ పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు.

Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!

మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వెల్లడించారు.

Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!

అమరావతిలో రెండో విడత భూసమీకరణను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఏడు గ్రామాల్లో భూసమీకరణ చేపడుతున్నట్లు వివరించారు. వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు.

AP Tourism: ఏపీ టూరిజానికి కొత్త ఊపిరి.. ఆ ప్రాంతానికి మహర్దశ! సీఎం మాస్టర్ ప్లాన్!

సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ ద్వారా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ భూయజమానులు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం!

రెండో విడత భూసమీకరణ కింద మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో సుమారు 2,500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని, ఆ భూమిలోనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. అలాగే సీఆర్డీఏలో 754 కొత్త పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేసేందుకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు.

Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!
Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!
Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!

Spotlight

Read More →