Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

AP Tourism: ఏపీ టూరిజానికి కొత్త ఊపిరి.. ఆ ప్రాంతానికి మహర్దశ! సీఎం మాస్టర్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం (AP Tourism) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉండటంతో బీచ్ టూరిజాన్ని మరింతగా అభి

Published : 2026-01-07 09:53:00
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం (AP Tourism) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉండటంతో బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!

సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ బీచ్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, వినోద ఏర్పాట్లతో బీచ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.

Trumps target: వెనిజులా తర్వాత… ట్రంప్ టార్గెట్‌లో మరో ఐదు దేశాలా!

అలాగే సూర్యలంక బీచ్ (suryalanka beach) వద్ద క్లీన్ బీచ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. సుమారు 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత ప్రాంతంగా బీచ్ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నారు. శుభ్రత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణాలు.. 24 గంటల్లో ఇద్దరు హిందువుల హత్య!

సూర్యలంక బీచ్‌తో పాటు సూళ్లూరుపేట సమీపంలోని చిన్న ద్వీపాల్లోనూ పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ద్వీపాల్లో ఐల్యాండ్ టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి కొత్త పర్యాటక ఆకర్షణగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీచ్ టూరిజం, ఐల్యాండ్ టూరిజం రెండింటినీ సమన్వయంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!

ఇప్పటికే స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీకెండ్‌లలో భారీగా వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని, సూర్యలంక బీచ్‌ను దేశంలోనే ప్రముఖ బీచ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నారు.

Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!
Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!
Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!
Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం!

Spotlight

Read More →