Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. మార్చి 9న ఓటర్ల తుది జాబితా! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్! Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. మార్చి 9న ఓటర్ల తుది జాబితా! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్!

Housing Scheme: పేదల సొంతింటి కల సాకారం..! ఎన్టీఆర్ ఆశయాన్ని సాకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం..16 నెలల్లో 3 లక్షల ఇళ్లు..!

 ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు ఇది. “ప్రతి పేద కుటుంబం తలదాచుకునే సొంత ఇల్లు కలిగి ఉండాలి” అనే దూరదృష్టి కలలుగన్న మహానేత

Published : 2025-11-12 12:38:00
Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు ఇది. “ప్రతి పేద కుటుంబం తలదాచుకునే సొంత ఇల్లు కలిగి ఉండాలి” అనే దూరదృష్టి కలలుగన్న మహానేత ఎన్టీఆర్ ఆశయాన్ని నేడు కూటమి ప్రభుత్వం నిజం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం 16 నెలల్లోనే మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందించడం ఈ ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా నిలిచింది. పేదలకు గృహం అనేది కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు, వారి గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Kidney Mafia: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం! విశాఖ మహిళ దారుణ మరణం!

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేసింది” అన్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, పేదల ఆశల పట్ల నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. అంతేకాక, సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని అర్హులైన కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా పేదల సొంతింటి కల నిజమవుతోందని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

Railways: ప్రయాణికులకు కీలక హెచ్చరిక..! నవంబర్ 12 నుంచి పలు రైళ్లు రద్దు..!

మంత్రి మాట్లాడుతూ, “2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అన్నారు. గృహనిర్మాణం ద్వారా కేవలం ఒక సామాజిక సంక్షేమ కార్యక్రమమే కాకుండా, ఉద్యోగావకాశాలు, సిమెంట్, ఇనుము వంటి రంగాలకు చైతన్యం కూడా వస్తుందని చెప్పారు. పేదలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వం యొక్క తుదిలక్ష్యమని స్పష్టం చేశారు.

Nara Lokesh: నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్ ..! పెట్టుబడుల సమ్మిట్‌పై ఫోకస్..!

ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పాలనపై కూడా మంత్రి మండిపడ్డారు. “పేదలకు ఇళ్లు ఇస్తామంటూ సెంటు పట్టా పేరుతో జగన్ భారీ దోపిడీకి తెరలేపారు. పేదవాడికి సెంటు ఇస్తానంటూ తానే విలాసవంతమైన ప్యాలెసుల్లో సేదతీరారు. ఆ సెంటు పట్టా ముఠా దాదాపు రూ.7,500 కోట్ల ప్రజల డబ్బును దోచుకుంద”ని ఆయన ఘాటుగా విమర్శించారు. పేదల భవిష్యత్తుతో ఆటలాడిన ఆ దోపిడీని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మంత్రి సత్యప్రసాద్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మాత్రం పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనతో పేదల కలలను సాకారం చేస్తుందన్నారు.

AI: భారత్‌లో AI వేవ్‌ ప్రభావం.. ఐటీ, గిగ్ ఉద్యోగుల్లో 40% కృత్రిమ మేధా సాధనాలు ఉపయోగిస్తున్నట్లు నివేదిక!!
DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!
COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!
Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!
Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!
H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!

Spotlight

Read More →