AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Housing Scheme: పేదల సొంతింటి కల సాకారం..! ఎన్టీఆర్ ఆశయాన్ని సాకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం..16 నెలల్లో 3 లక్షల ఇళ్లు..!

2025-11-12 12:38:00
Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు ఇది. “ప్రతి పేద కుటుంబం తలదాచుకునే సొంత ఇల్లు కలిగి ఉండాలి” అనే దూరదృష్టి కలలుగన్న మహానేత ఎన్టీఆర్ ఆశయాన్ని నేడు కూటమి ప్రభుత్వం నిజం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం 16 నెలల్లోనే మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందించడం ఈ ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా నిలిచింది. పేదలకు గృహం అనేది కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు, వారి గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Kidney Mafia: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం! విశాఖ మహిళ దారుణ మరణం!

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేసింది” అన్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, పేదల ఆశల పట్ల నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. అంతేకాక, సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని అర్హులైన కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా పేదల సొంతింటి కల నిజమవుతోందని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

Railways: ప్రయాణికులకు కీలక హెచ్చరిక..! నవంబర్ 12 నుంచి పలు రైళ్లు రద్దు..!

మంత్రి మాట్లాడుతూ, “2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అన్నారు. గృహనిర్మాణం ద్వారా కేవలం ఒక సామాజిక సంక్షేమ కార్యక్రమమే కాకుండా, ఉద్యోగావకాశాలు, సిమెంట్, ఇనుము వంటి రంగాలకు చైతన్యం కూడా వస్తుందని చెప్పారు. పేదలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వం యొక్క తుదిలక్ష్యమని స్పష్టం చేశారు.

Nara Lokesh: నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్ ..! పెట్టుబడుల సమ్మిట్‌పై ఫోకస్..!

ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పాలనపై కూడా మంత్రి మండిపడ్డారు. “పేదలకు ఇళ్లు ఇస్తామంటూ సెంటు పట్టా పేరుతో జగన్ భారీ దోపిడీకి తెరలేపారు. పేదవాడికి సెంటు ఇస్తానంటూ తానే విలాసవంతమైన ప్యాలెసుల్లో సేదతీరారు. ఆ సెంటు పట్టా ముఠా దాదాపు రూ.7,500 కోట్ల ప్రజల డబ్బును దోచుకుంద”ని ఆయన ఘాటుగా విమర్శించారు. పేదల భవిష్యత్తుతో ఆటలాడిన ఆ దోపిడీని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మంత్రి సత్యప్రసాద్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మాత్రం పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనతో పేదల కలలను సాకారం చేస్తుందన్నారు.

AI: భారత్‌లో AI వేవ్‌ ప్రభావం.. ఐటీ, గిగ్ ఉద్యోగుల్లో 40% కృత్రిమ మేధా సాధనాలు ఉపయోగిస్తున్నట్లు నివేదిక!!
DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!
COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!
Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!
Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!
H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!

Spotlight

Read More →