Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు!

DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!

 విమానయాన రంగంలో ఇటీవల పెరుగుతున్న జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సివిల్‌ ఏవియేషన్‌ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట

Published : 2025-11-12 10:48:00
COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!

విమానయాన రంగంలో ఇటీవల పెరుగుతున్న జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సివిల్‌ ఏవియేషన్‌ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) అత్యవసర చర్యలు ప్రారంభించింది. గగనతలం భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ స్పూఫింగ్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు (ఏటీసీ) ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!

డీజీసీఏ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, జీపీఎస్‌కు సంబంధించి ఎటువంటి అసాధారణ సమస్య తలెత్తినా 10 నిమిషాల వ్యవధిలోనే సంబంధిత విభాగానికి తప్పనిసరిగా నివేదించాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న పైలట్‌, ఏటీసీ కంట్రోలర్‌ లేదా సాంకేతిక సిబ్బంది ఎవరైనా జీపీఎస్‌ పనితీరులో తేడా గమనిస్తే వెంటనే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఘటన జరిగిన సమయం, తేదీ, విమానం వివరాలు, ప్రయాణ మార్గం వంటి అన్ని వివరాలను నివేదికలో పొందుపరచాలని తెలిపింది. అలాగే జీపీఎస్‌ జామింగ్‌, స్పూఫింగ్‌, సిగ్నల్‌ లాస్‌ లేదా ఇంటిగ్రిటీ ఎర్రర్‌ వంటి ఏ రకం సమస్య ఎదురైందో స్పష్టంగా తెలియజేయాల్సిందిగా సూచించింది.

Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!

ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) జరిగిన ఘటన ఈ చర్యలకు కారణమైంది. జీపీఎస్‌ స్పూఫింగ్‌ కారణంగా రెండు రోజులపాటు వందలాది విమానాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యమయ్యాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు డీజీసీఏ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సిస్టమ్‌ ద్వారా జీపీఎస్‌ సిగ్నల్‌ లోపాలను రియల్‌టైమ్‌లో గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!

డీజీసీఏ అంచనా ప్రకారం, 2023 నవంబర్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా అమృత్‌సర్‌, జమ్మూ వంటి సరిహద్దు ప్రాంతాలు ఈ సమస్యకు హాట్‌స్పాట్లుగా మారాయి. గగనతల భద్రతను బలోపేతం చేయడం, విమాన రవాణాలో సమయపాలనను మెరుగుపరచడం, సాంకేతిక జోక్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో డీజీసీఏ ఈ చర్యలను అమలు చేస్తోంది. జీపీఎస్‌ ఆధారిత నావిగేషన్‌పై ఆధారపడే ఆధునిక విమానాల భద్రతకు ఇది అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు.

Us Ambassador: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణం — ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు!!
ఏసీబీ పేరుతో నకిలీ కాల్స్‌ కలకలం! ఉద్యోగులకు ప్రభుత్వం ఫుల్ క్లారిటీ...
2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాన్ని చేరుకోగలమా ? సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరికలు!!
Bridge Re-opened: ఏపీలో ఎట్టకేలకు ఆ బ్రిడ్జి ప్రారంభం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే! తగ్గనున్న 6 కి.మీ ల దూరం!
Plane Crash: గాల్లో గింగిరాలు కొడుతూ కూలిపోయిన తుర్కియే సైనిక విమానం..! జార్జియాలో విషాదం..!
Egg Recipe: ఇడ్లీ, దోసె,చపాతీ, పూరీ దేనికైనా ఇదే పర్ఫెక్ట్ డిష్! 15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా!

Spotlight

Read More →