APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు!

DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!

 విమానయాన రంగంలో ఇటీవల పెరుగుతున్న జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సివిల్‌ ఏవియేషన్‌ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట

Published : 2025-11-12 10:48:00
COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!

విమానయాన రంగంలో ఇటీవల పెరుగుతున్న జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సివిల్‌ ఏవియేషన్‌ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) అత్యవసర చర్యలు ప్రారంభించింది. గగనతలం భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ స్పూఫింగ్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు (ఏటీసీ) ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!

డీజీసీఏ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, జీపీఎస్‌కు సంబంధించి ఎటువంటి అసాధారణ సమస్య తలెత్తినా 10 నిమిషాల వ్యవధిలోనే సంబంధిత విభాగానికి తప్పనిసరిగా నివేదించాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న పైలట్‌, ఏటీసీ కంట్రోలర్‌ లేదా సాంకేతిక సిబ్బంది ఎవరైనా జీపీఎస్‌ పనితీరులో తేడా గమనిస్తే వెంటనే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఘటన జరిగిన సమయం, తేదీ, విమానం వివరాలు, ప్రయాణ మార్గం వంటి అన్ని వివరాలను నివేదికలో పొందుపరచాలని తెలిపింది. అలాగే జీపీఎస్‌ జామింగ్‌, స్పూఫింగ్‌, సిగ్నల్‌ లాస్‌ లేదా ఇంటిగ్రిటీ ఎర్రర్‌ వంటి ఏ రకం సమస్య ఎదురైందో స్పష్టంగా తెలియజేయాల్సిందిగా సూచించింది.

Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!

ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) జరిగిన ఘటన ఈ చర్యలకు కారణమైంది. జీపీఎస్‌ స్పూఫింగ్‌ కారణంగా రెండు రోజులపాటు వందలాది విమానాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యమయ్యాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు డీజీసీఏ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సిస్టమ్‌ ద్వారా జీపీఎస్‌ సిగ్నల్‌ లోపాలను రియల్‌టైమ్‌లో గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!

డీజీసీఏ అంచనా ప్రకారం, 2023 నవంబర్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా అమృత్‌సర్‌, జమ్మూ వంటి సరిహద్దు ప్రాంతాలు ఈ సమస్యకు హాట్‌స్పాట్లుగా మారాయి. గగనతల భద్రతను బలోపేతం చేయడం, విమాన రవాణాలో సమయపాలనను మెరుగుపరచడం, సాంకేతిక జోక్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో డీజీసీఏ ఈ చర్యలను అమలు చేస్తోంది. జీపీఎస్‌ ఆధారిత నావిగేషన్‌పై ఆధారపడే ఆధునిక విమానాల భద్రతకు ఇది అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు.

Us Ambassador: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణం — ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు!!
ఏసీబీ పేరుతో నకిలీ కాల్స్‌ కలకలం! ఉద్యోగులకు ప్రభుత్వం ఫుల్ క్లారిటీ...
2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాన్ని చేరుకోగలమా ? సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరికలు!!
Bridge Re-opened: ఏపీలో ఎట్టకేలకు ఆ బ్రిడ్జి ప్రారంభం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే! తగ్గనున్న 6 కి.మీ ల దూరం!
Plane Crash: గాల్లో గింగిరాలు కొడుతూ కూలిపోయిన తుర్కియే సైనిక విమానం..! జార్జియాలో విషాదం..!
Egg Recipe: ఇడ్లీ, దోసె,చపాతీ, పూరీ దేనికైనా ఇదే పర్ఫెక్ట్ డిష్! 15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా!

Spotlight

Read More →