Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు!

Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో జాతీయ స్థాయి వేడుకలకు ఆతిథ్యమివ్వబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే సత

Published : 2025-11-12 10:31:00
H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో జాతీయ స్థాయి వేడుకలకు ఆతిథ్యమివ్వబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకుని, ఉదయం 11.15 గంటలకు తిరిగి వెళ్ళనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. సత్యసాయి ఆశ్రమం ప్రాంగణంలో జరుగనున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొనడం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Us Ambassador: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణం — ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు!!

ఈ నెల 22న సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరవుతారని మంత్రి తెలిపారు. నవంబర్ 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సత్యసాయి శత జయంతి ప్రధాన వేడుకలకు హాజరవుతారు. సత్యసాయి సేవా కార్యక్రమాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకునే ఈ వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నవంబర్ 13 నుంచి 23 వరకు పది రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.

2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాన్ని చేరుకోగలమా ? సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరికలు!!

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పరిశీలించారు. వేలాది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు బలపరిచారు. వీఐపీల రాకకు అనుగుణంగా పోలీసు విభాగం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.

ఏసీబీ పేరుతో నకిలీ కాల్స్‌ కలకలం! ఉద్యోగులకు ప్రభుత్వం ఫుల్ క్లారిటీ...

ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంచమి తీర్థం రోజు తిరుచానూరు ఆలయానికి రానున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 75 వేలమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రతా బందోబస్తు, పారిశుద్ధ్య చర్యలు, క్యూలైన్‌లు, అన్నప్రసాద ఏర్పాట్లు భారీ స్థాయిలో చేపడుతున్నారు. తిరుమల తరహాలో విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేయాలని సూచించారు. సుమారు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది శ్రీవారి సేవకులు, 2,000 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించనున్నారు.

Bridge Re-opened: ఏపీలో ఎట్టకేలకు ఆ బ్రిడ్జి ప్రారంభం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే! తగ్గనున్న 6 కి.మీ ల దూరం!
Plane Crash: గాల్లో గింగిరాలు కొడుతూ కూలిపోయిన తుర్కియే సైనిక విమానం..! జార్జియాలో విషాదం..!
Egg Recipe: ఇడ్లీ, దోసె,చపాతీ, పూరీ దేనికైనా ఇదే పర్ఫెక్ట్ డిష్! 15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా!
New Rope way: పర్యాటకులకు సరికొత్త అనుభూతి! ఏపీలో అక్కడ కూడా 1.5 కి.మీ రోప్ వే!
New York city: న్యూయార్క్ ముంబైలా మారిపోతుంది - కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ విధానాలపై బిలియనీర్ హెచ్చరిక!!
IT Growth: విశాఖలో మరో మెగా ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్..! 115 కోట్ల పెట్టుబడితో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్..!

Spotlight

Read More →