iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం! క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే! Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్.... రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతి రద్దీ కోసం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం! క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే! Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్.... రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతి రద్దీ కోసం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్!

Kidney Mafia: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం! విశాఖ మహిళ దారుణ మరణం!

2025-11-12 11:59:00
Railways: ప్రయాణికులకు కీలక హెచ్చరిక..! నవంబర్ 12 నుంచి పలు రైళ్లు రద్దు..!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ యమున అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, నిందితుల దారుణ చర్యలను బహిర్గతం చేస్తున్నారు.

Nara Lokesh: నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్ ..! పెట్టుబడుల సమ్మిట్‌పై ఫోకస్..!

యమున విశాఖపట్నంలోని ఓ పత్రికా కార్యాలయంలో పనిచేసే మహిళ. ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటూ సాదాసీదా జీవితం గడిపేది. అయితే, పిక్నిక్ పేరుతో మదనపల్లికి వచ్చిన ఆమెను కిడ్నీ రాకెట్‌ సభ్యులు మోసం చేసి, దారుణంగా కిడ్నీలు తొలగించినట్లు సమాచారం.

AI: భారత్‌లో AI వేవ్‌ ప్రభావం.. ఐటీ, గిగ్ ఉద్యోగుల్లో 40% కృత్రిమ మేధా సాధనాలు ఉపయోగిస్తున్నట్లు నివేదిక!!

మహిళను పిక్నిక్‌కు ఆహ్వానించి, మదనపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి, మత్తు మందు ఇచ్చి కిడ్నీలు తీసేసినట్లు విచారణలో బయటపడింది. ఈ దారుణం తర్వాత యమున ఆరోగ్యం విషమించి మరణించిందని పోలీసులు చెబుతున్నారు.

DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!

యమున తల్లిదండ్రులు ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా కూతురికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం అసలు లేదు. ఆమెను మోసం చేశారు” అని కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబం న్యాయం కోరుతూ అధికారులను వేడుకుంటోంది.

COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!

కిడ్నీ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రోకర్లు కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు అని పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి పైన గట్టి ఆధారాలు లభించాయని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారం మీద సిట్‌ దర్యాప్తు జరుగుతుందని సమాచారం.

Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!
Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!
H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!
Us Ambassador: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణం — ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు!!
ఏసీబీ పేరుతో నకిలీ కాల్స్‌ కలకలం! ఉద్యోగులకు ప్రభుత్వం ఫుల్ క్లారిటీ...

Spotlight

Read More →