Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు!

Nara Lokesh: నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్ ..! పెట్టుబడుల సమ్మిట్‌పై ఫోకస్..!

 ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నెల

Published : 2025-11-12 11:13:00
AI: భారత్‌లో AI వేవ్‌ ప్రభావం.. ఐటీ, గిగ్ ఉద్యోగుల్లో 40% కృత్రిమ మేధా సాధనాలు ఉపయోగిస్తున్నట్లు నివేదిక!!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల దిశను నిర్ణయించే స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకోవడంతో, దానికి కేంద్ర నాయకుల పాల్గొనడం కీలకమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీకి వెళ్లి పలు కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.

DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!

విశాఖ సదస్సు రాష్ట్ర అభివృద్ధి పథకాల్లో మైలురాయిగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దాని విజయాన్ని నిర్ధారించేందుకు మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారు. ఢిల్లీలో ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఆర్థిక శాఖల మంత్రులతో సమావేశమై, సదస్సు లక్ష్యాలను వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వం పారదర్శక విధానాలతో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తోందని వివరించే అవకాశం ఉంది.

COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!

ఈ సదస్సు ద్వారా పరిశ్రమల రంగంలో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం పరిశ్రమల రంగంలో విస్తృత మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల వాతావరణం కలిగి ఉందని మంత్రి లోకేశ్‌ కేంద్ర మంత్రులకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల విభాగం మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేయనున్నారు.

Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..! మెట్రోలో మరిన్ని కోచ్‌లతో సూపర్‌ సౌకర్యం..!

విశాఖపట్నంలో జరిగే ఈ సదస్సులో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, ఎనర్జీ వంటి విభాగాలకు పెట్టుబడిదారుల ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు ధృవీకరించడంతో ఈ సదస్సు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర మంత్రుల పాల్గొనడం ద్వారా ఈ ఈవెంట్‌ ప్రాధాన్యత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ ఢిల్లీ పర్యటనను అత్యంత వ్యూహాత్మకంగా భావిస్తున్నారు.

Modi Visit: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! కారణం ఏమిటంటే..!
H-1B Policy: విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం..! అమెరికాలో మళ్లీ హెచ్-1బీ చర్చ..!
Us Ambassador: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణం — ద్వైపాక్షిక బంధాలకు కొత్త ఊపు!!
ఏసీబీ పేరుతో నకిలీ కాల్స్‌ కలకలం! ఉద్యోగులకు ప్రభుత్వం ఫుల్ క్లారిటీ...
2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాన్ని చేరుకోగలమా ? సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరికలు!!
Bridge Re-opened: ఏపీలో ఎట్టకేలకు ఆ బ్రిడ్జి ప్రారంభం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే! తగ్గనున్న 6 కి.మీ ల దూరం!

Spotlight

Read More →