Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!

2025-07-20 11:25:00
Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!

పల్నాడు (palnadu) జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) గ్రామీణ పోలీసు స్టేషన్లో వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై తాజాగా కేసు నమోదు చేయడంతో కలకలం రేగింది. ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan) రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీగా జనసమీకరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

ఈ నేపథ్యంలో పోలీసులు అంబటికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41A కింద నోటీసులు (Notce) జారీ చేశారు. ఆయనను జూలై 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఇదే తరహాలో పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదు కావడం, విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడం తెలిసిందే.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!

గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైన నేపథ్యంలో, తాజా కేసు ఆయనకు మరొక అనుభవంగా మారింది. అధికారంలో లేకున్నా, నియంత్రణలో ఉండాల్సిన బాధ్యత విస్మరించారని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతుందని వారు తెలిపారు.

Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

Spotlight

Read More →