Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Oil Crisis: చంద్రబాబు ఆదేశాలతో దిగొచ్చిన ఆయిల్ కంపెనీలు - ఏపీలో ఇంధన కష్టాలకు చెక్! Land Acquistion: అమరావతి మెగా విస్తరణ... 20 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Oil Crisis: చంద్రబాబు ఆదేశాలతో దిగొచ్చిన ఆయిల్ కంపెనీలు - ఏపీలో ఇంధన కష్టాలకు చెక్! Land Acquistion: అమరావతి మెగా విస్తరణ... 20 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్!

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!

పల్నాడు (palnadu) జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) గ్రామీణ పోలీసు స్టేషన్లో వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై తాజాగా కేసు నమోదు చేయడంతో

Published : 2025-07-20 11:25:00
Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!

పల్నాడు (palnadu) జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) గ్రామీణ పోలీసు స్టేషన్లో వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై తాజాగా కేసు నమోదు చేయడంతో కలకలం రేగింది. ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan) రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీగా జనసమీకరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

ఈ నేపథ్యంలో పోలీసులు అంబటికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41A కింద నోటీసులు (Notce) జారీ చేశారు. ఆయనను జూలై 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఇదే తరహాలో పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదు కావడం, విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడం తెలిసిందే.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!

గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైన నేపథ్యంలో, తాజా కేసు ఆయనకు మరొక అనుభవంగా మారింది. అధికారంలో లేకున్నా, నియంత్రణలో ఉండాల్సిన బాధ్యత విస్మరించారని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతుందని వారు తెలిపారు.

Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?

Spotlight

Read More →