ఇక మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10000 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. అర్హులైనవారికి రెండోసారి దరఖాస్తు ([application]) చేసుకునే అవకాశం ఇచ్చి, తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.13000 చొప్పున ఇవ్వనున్నారు. అదనంగా రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
