Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!

2025-12-23 10:44:00
కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. మారుమూల గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ వంతెనలు, కల్వర్టులు నిర్మించేందుకు నిర్ణయించింది. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో రాకపోకలు సులభం కానున్నాయి.

Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!

ఈ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.154 కోట్లను మంజూరు చేయగా, ఈ ఏడాది రాష్ట్రానికి రూ.98 కోట్లను గ్రాంట్‌గా విడుదల చేసింది. ఈ నిధులతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నదులు, వాగులు, చిన్న కాలువలపై హైలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించనున్నారు.

Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!

ప్రస్తుతం దాదాపు 20 గ్రామాల ప్రజలు రోడ్డు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రూ.3 కోట్ల వ్యయంతో 1 నుంచి 3 కిలోమీటర్ల వరకు బీటి రహదారులు నిర్మించనున్నారు. అలాగే పాడేరు పరిధిలో కాఫీ సాగు చేస్తున్న రైతుల కోసం రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను కేంద్రం మంజూరు చేయగా, ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల చేసి టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు.

APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం పూజారిపాకల వద్ద రూ.5 కోట్లతో రబ్బర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2.50 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రబ్బర్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో రెండు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.50 లక్షలు విడుదల చేశారు.

Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

రోడ్లతో పాటు గిరిజన ప్రాంతాల్లో స్టడీ సర్కిల్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల డార్మెటరీలు, కమ్యూనిటీ హాల్స్, వరద రక్షణ గోడలు, పర్యాటక కాటేజీల అభివృద్ధి చేపట్టనున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం కోసం రూ.39.54 కోట్లతో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టికల్ 275 నిధులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం యూసీలు సమర్పించడంతో కేంద్ర నిధులు తిరిగి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!
Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!
Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!
Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!

Spotlight

Read More →