Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. మారుమూల గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను

Published : 2025-12-23 10:44:00
కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. మారుమూల గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ వంతెనలు, కల్వర్టులు నిర్మించేందుకు నిర్ణయించింది. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో రాకపోకలు సులభం కానున్నాయి.

Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!

ఈ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.154 కోట్లను మంజూరు చేయగా, ఈ ఏడాది రాష్ట్రానికి రూ.98 కోట్లను గ్రాంట్‌గా విడుదల చేసింది. ఈ నిధులతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నదులు, వాగులు, చిన్న కాలువలపై హైలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించనున్నారు.

Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!

ప్రస్తుతం దాదాపు 20 గ్రామాల ప్రజలు రోడ్డు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రూ.3 కోట్ల వ్యయంతో 1 నుంచి 3 కిలోమీటర్ల వరకు బీటి రహదారులు నిర్మించనున్నారు. అలాగే పాడేరు పరిధిలో కాఫీ సాగు చేస్తున్న రైతుల కోసం రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను కేంద్రం మంజూరు చేయగా, ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల చేసి టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు.

APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం పూజారిపాకల వద్ద రూ.5 కోట్లతో రబ్బర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2.50 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రబ్బర్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో రెండు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.50 లక్షలు విడుదల చేశారు.

Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

రోడ్లతో పాటు గిరిజన ప్రాంతాల్లో స్టడీ సర్కిల్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల డార్మెటరీలు, కమ్యూనిటీ హాల్స్, వరద రక్షణ గోడలు, పర్యాటక కాటేజీల అభివృద్ధి చేపట్టనున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం కోసం రూ.39.54 కోట్లతో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టికల్ 275 నిధులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం యూసీలు సమర్పించడంతో కేంద్ర నిధులు తిరిగి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!
Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!
Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!
Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!

Spotlight

Read More →