GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే!

Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు

Published : 2025-12-23 06:39:00
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిసెంబర్ 24వ తేదీలోగా ఈ మొత్తం పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమని, ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తామని సీఎం తెలిపారు.

విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!

విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేక్ కట్ చేసి, క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ సందేశాన్ని అందించిన యేసు క్రీస్తు బోధనలు ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు. సమాజంలో శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని సీఎం తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రాన్ని తిరిగి నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ఇచ్చిన హామీల మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, క్రైస్తవుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు పథకం, స్కాలర్‌షిప్‌లు, ఆటో డ్రైవర్లకు సాయం వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. అధికారం అడ్డం పెట్టుకుని మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే.!

ప్రత్యేకంగా క్రైస్తవ మైనారిటీల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.22 కోట్లతో 44,812 మంది క్రైస్తవులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని, మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు రూ.30 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అలాగే డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్లను ఈ నెల 24లోగా ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

భవిష్యత్తులో కూడా క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. 2025–26లో రూ.20 కోట్లతో 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. చర్చిల నిర్మాణానికి నిధులు, క్రిస్టియన్ భవనాల పూర్తి, జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం వంటి పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. క్రిస్టియన్ విద్యా సంస్థలు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించిన సీఎం, పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

Study Abroad: జర్మనీ లేదా జపాన్‌లో చదవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తుకు ఏ దేశం బెస్ట్ అంటే!!!
OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి!
Praja Vedika: రేపు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
FASTag: ప్రయాణికులకు భారీ ఊరట…! FASTagతో ఇక ప్రతి చెల్లింపూ ఈజీ!

Spotlight

Read More →