AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు!

Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మరో శుభవార్త తెలిపింది. చేనేతల ఆదాయాన్ని పెంచడంతో పాటు పని సులభతరం చేయాలనే లక్ష్యంతో ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం

Published : 2025-12-23 07:55:00
Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మరో శుభవార్త తెలిపింది. చేనేతల ఆదాయాన్ని పెంచడంతో పాటు పని సులభతరం చేయాలనే లక్ష్యంతో ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)’ కింద ఆధునిక పరికరాలను భారీ రాయితీతో అందిస్తోంది. ఈ పథకంలో పరికరాల ధరలో 90 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, మిగిలిన 10 శాతం మాత్రమే కార్మికులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం క్లస్టర్లలో ఉన్నవారితో పాటు వ్యక్తిగతంగా చేనేత వృత్తిని నడిపే వారికి కూడా వర్తిస్తుంది.

Praja Vedika: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ పథకం కింద చేనేత కార్మికులకు 26 రకాల ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మోటరైజ్డ్ జకార్డ్ మిషన్లు, ఫ్రేమ్ మగ్గాలు, 120/140 జకార్డ్ మిషన్లు, అచ్చుసెట్లు, నూలు చుట్టే యంత్రాలు వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. వీటి ధరలు రూ.3,500 నుంచి రూ.లక్ష వరకు ఉంటాయి. ఉదాహరణకు రూ.లక్ష విలువైన పరికరాన్ని కేవలం రూ.10 వేల చెల్లింపుతో పొందవచ్చని అధికారులు తెలిపారు.

అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!

ఈ ఆధునిక పరికరాల వల్ల చేనేత కార్మికుల శ్రమ గణనీయంగా తగ్గనుంది. ఫ్రేమ్ మగ్గాల వాడకంతో గుంత మగ్గాల్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మోటరైజ్డ్ జకార్డ్ మగ్గాల వల్ల కాళ్లతో నొక్కాల్సిన అవసరం లేకుండా పని సులభమవుతుంది. అలాగే 120 జకార్డ్ మిషన్లతో కొత్త డిజైన్లు రూపొందించి, చీరలకు మంచి ఆకర్షణ కల్పించవచ్చని, దీంతో మార్కెట్లో మంచి ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!

ఈ పథకం కింద పరికరాలు పొందాలనుకునే చేనేత కార్మికులు తమ జిల్లాలోని సహాయ సంచాలకుడు (ఏడీ) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, తాజా ఫోటోలు తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుల తర్వాత కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హతను నిర్ధారిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పరికరాల మంజూరు జరుగుతుంది.

Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!

2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 10 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.30 లక్షలు కావడంతో రాష్ట్రానికి ఏడాదికి దాదాపు రూ.3 కోట్ల నిధులు అందనున్నాయి. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 900 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, స్థలం ఉన్న చేనేతలకు షెడ్ నిర్మాణానికి 100 శాతం రాయితీతో రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు, అలాగే రూ.15 వేల విలువైన లైటింగ్ సెట్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. అధికారం అడ్డం పెట్టుకుని మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే.!
GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!
Study Abroad: జర్మనీ లేదా జపాన్‌లో చదవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తుకు ఏ దేశం బెస్ట్ అంటే!!!
OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి!
Praja Vedika: రేపు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →