Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు!

APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల కోసం వరుసగా పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ తరహాలోనే, ఆ

Published : 2025-12-23 09:46:00
Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల కోసం వరుసగా పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ తరహాలోనే, ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు ఎప్పుడూ నడవని కొత్త రూట్లను ప్రారంభించి, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక–మైసూరు, కాశీ–అయోధ్య పేర్లతో రెండు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటించింది.

US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!

కర్ణాటక–మైసూరు యాత్ర జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులో మొత్తం 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ టూర్‌లో మొత్తం 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో యాత్ర ప్రారంభమై, మహానంది, మంత్రాలయం, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూరు వంటి ప్రముఖ క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!

ఈ కర్ణాటక–మైసూరు టూర్‌కు ఒక్కొక్కరు రూ.11,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో ప్రయాణంతో పాటు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం కూడా కల్పిస్తారు. భోజన ఏర్పాట్లన్నింటినీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్వయంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!

కాశీ–అయోధ్య యాత్ర ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో 13 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తొలుత భువనేశ్వర్‌కు చేరుకుని, అక్కడి నుంచి పూరి జగన్నాథుడి దర్శనం, కోణార్క్ సూర్యదేవాలయం, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!

మహాశివరాత్రి రోజున కాశీవిశ్వేశ్వరుని దర్శనం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అరసవిల్లి, శ్రీకుర్మం, అన్నవరం క్షేత్రాలను కూడా దర్శించేలా ఈ టూర్‌ను రూపొందించారు. ఈ యాత్రకు ఒక్కొక్కరు రూ.13,000 చెల్లించాలి. ఈ మొత్తంలో భోజన సదుపాయం కూడా ఉంటుంది. భక్తులకు సౌకర్యవంతమైన, భద్రమైన పుణ్యక్షేత్ర యాత్ర అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు.

Praja Vedika: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!
విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!
Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!

Spotlight

Read More →