Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? రాజభవనాలా - రైల్వే స్టేషన్లా? బ్రిటిష్ వైభవం.. ప్రకృతి అందం! ఈ 6 రైల్వే స్టేషన్లను చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు! Navi Mumbai Airport: నవి ముంబై విమానాశ్రయం ప్రారంభం.. తొలి విమానం ల్యాండింగ్‌తో చరిత్రాత్మక ఘట్టం!! Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని బస్సు దగ్ధం! 17 మంది మృతి! రైలు ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. పండుగ రద్దీ దృష్ట్యా 10కి పైగా అదనపు సర్వీసులు! New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్! Vande Bharath: ఏపీలో రైలు ప్రయాణికులకు తీపికబురు! వందేభారత్ రైలు ఇకపై అక్కడా ఆగుతుంది.. ఫుల్ షెడ్యూల్! హయత్ నగర్ హైవేపై నిప్పులు చిమ్మిన ఆగ్రహం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్! APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో! Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? రాజభవనాలా - రైల్వే స్టేషన్లా? బ్రిటిష్ వైభవం.. ప్రకృతి అందం! ఈ 6 రైల్వే స్టేషన్లను చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు! Navi Mumbai Airport: నవి ముంబై విమానాశ్రయం ప్రారంభం.. తొలి విమానం ల్యాండింగ్‌తో చరిత్రాత్మక ఘట్టం!! Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని బస్సు దగ్ధం! 17 మంది మృతి! రైలు ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. పండుగ రద్దీ దృష్ట్యా 10కి పైగా అదనపు సర్వీసులు! New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్! Vande Bharath: ఏపీలో రైలు ప్రయాణికులకు తీపికబురు! వందేభారత్ రైలు ఇకపై అక్కడా ఆగుతుంది.. ఫుల్ షెడ్యూల్! హయత్ నగర్ హైవేపై నిప్పులు చిమ్మిన ఆగ్రహం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్! APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!

2025-12-23 09:46:00
Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల కోసం వరుసగా పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ తరహాలోనే, ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు ఎప్పుడూ నడవని కొత్త రూట్లను ప్రారంభించి, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక–మైసూరు, కాశీ–అయోధ్య పేర్లతో రెండు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటించింది.

US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!

కర్ణాటక–మైసూరు యాత్ర జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులో మొత్తం 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ టూర్‌లో మొత్తం 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో యాత్ర ప్రారంభమై, మహానంది, మంత్రాలయం, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూరు వంటి ప్రముఖ క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!

ఈ కర్ణాటక–మైసూరు టూర్‌కు ఒక్కొక్కరు రూ.11,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో ప్రయాణంతో పాటు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం కూడా కల్పిస్తారు. భోజన ఏర్పాట్లన్నింటినీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్వయంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!

కాశీ–అయోధ్య యాత్ర ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో 13 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తొలుత భువనేశ్వర్‌కు చేరుకుని, అక్కడి నుంచి పూరి జగన్నాథుడి దర్శనం, కోణార్క్ సూర్యదేవాలయం, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!

మహాశివరాత్రి రోజున కాశీవిశ్వేశ్వరుని దర్శనం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అరసవిల్లి, శ్రీకుర్మం, అన్నవరం క్షేత్రాలను కూడా దర్శించేలా ఈ టూర్‌ను రూపొందించారు. ఈ యాత్రకు ఒక్కొక్కరు రూ.13,000 చెల్లించాలి. ఈ మొత్తంలో భోజన సదుపాయం కూడా ఉంటుంది. భక్తులకు సౌకర్యవంతమైన, భద్రమైన పుణ్యక్షేత్ర యాత్ర అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు.

Praja Vedika: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Good News: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు, అకౌంట్‌లలో జమ!
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!
విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!
Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!

Spotlight

Read More →