Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. చనిపోయిన వారుంటే ఈ ఒక్క పని చేస్తే ఖాతాలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం గురించి తాజాగా కీలక సమాచారం విడుదలైంది. ఈ పథకం ఆగస్టు నుంచి అమలులోకి ర

Published : 2025-07-27 08:47:00
Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం గురించి తాజాగా కీలక సమాచారం విడుదలైంది. ఈ పథకం ఆగస్టు నుంచి అమలులోకి రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి, అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి మొత్తం రూ.20,000 జమ చేయనున్నది. ఈ పథకం ద్వారా రైతుల జీవనోపాధి, వ్యవసాయం మరింత స్థిరంగా మారేందుకు అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

Visa Ban: అమెరికా ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ! ఇక నుండి అలా చేస్తే లైఫ్ టైమ్ వీసా బ్యాన్!

ఇప్పటికే జిల్లావారీగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఉదాహరణకు, నెల్లూరు జిల్లాలోనే 1,98,514 కుటుంబాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. అయితే మరణించిన రైతుల కుటుంబాలకు కూడా ఈ పథక లబ్ధి అందించేందుకు mutation తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. అంటే, రైతు మృతి చెందిన తరువాత అతని పేరు మీద ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరున మార్చితేనే వారికి ఈ పథకం వర్తించనుంది.

Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

పథకానికి సంబంధించి ఆధార్ డేటా తప్పులున్న రైతులు రెవెన్యూ అధికారుల సహాయంతో వివరాలను సరిచేసుకోవాలి. వెబ్‌ల్యాండ్‌లో పేరు లేదా ఆధార్ నంబర్ సరిగా లేకపోతే, తగిన సంశోధనలు చేయాలని సూచించారు. అర్హులైన రైతులు తమ ఖాతాలను NPCI linked చేయడం తప్పనిసరి. లింక్ చేయని వారిని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించినట్టు అధికారులు పేర్కొన్నారు.

CharDhamYatra: ప్రయాణికులకు అలెర్ట్! ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్!

ప్రస్తుతం సుమారు 6,900 కుటుంబాలు NPCI లింక్ లేనందువల్ల తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించబడ్డాయి. వారు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ లింక్ చేయించుకుని ఈ పథకం ప్రయోజనాలు పొందాలని సూచన ఉంది. మొత్తంగా, ప్రభుత్వం రైతు కుటుంబాల స్థిరత, భద్రత కోసం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కృషి చేస్తోంది.

Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..
AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..
SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..
Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!
Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!
New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!
Kargil Vijay Diwas: ‘శత్రుసేనలను తరిమికొట్టిన రోజు'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Goa Governor: కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత ప్రమాణం.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి..
AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!
Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!

Spotlight

Read More →