టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం రాజమండ్రి కాతేరు సభలో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్జీ(NSG) చంద్రబాబు భద్రత విషయాన్ని సమీక్షించి సెక్యూరిటీని పెంచనున్నారని సమాచారం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కాతేరు సభలో ఒక్క సారిగా స్టేజి పైకి దూసుకువచ్చిన జనాన్ని ఏపీ పోలీసులు అదుపు చేయలేదని ఎన్ఎస్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఈ విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఎన్ఎస్జీ(NSG) కమాండ్ చీఫ్ మంగళవారం ఏపీకి రానున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి