గ్రేటర్ విశాఖ మేయర్ పదవిపై రాజకీయ కూటముల దృష్టి కేంద్రీకృతమైంది. రేపటితో మేయర్ హరివెంకటకుమారి నాలుగేళ్ల పదవీకాలం పూర్తికానుండగా, కొత్త సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (GVMC)లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, మేయర్ పదవిని కైవసం చేసుకోవాలంటే 64 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ప్రస్తుతం కూటమి బలం 56కి చేరిందని తెలుస్తోంది.
రేపు టీడీపీ, జనసేన పార్టీల్లోకి 9 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో మరో 6 నుంచి 10 మంది వరకు చేరతారని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, టీడీపీకి ఉన్న 12 ఎక్స్అఫిషియో ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు) కీలకంగా మారాయి. కొత్త రాజకీయ మలుపులు విశాఖ మేయర్ పీఠంపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్పై నాన్స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: