బోరుగడ్డ అనిల్పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో ఆయన సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలపై అప్పట్లోనే ఫిర్యాదు నమోదు కాగా, ఇప్పుడు పాస్టర్ కిరణ్ పాల్ను బెదిరించిన కేసులో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల కింద చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ పొందారు. అనిల్ను అదుపులోకి తీసుకునేందుకు కృష్ణా జిల్లా పోలీసులు రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. నేడు అనిల్ను మచిలీపట్నం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: