తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో వచ్చే నెలలో కడపలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా తీసుకున్నారు. అమర్నాథ్ యాత్రలో పహల్గాం దాడిలో అమరులైన వారికి ఈ సమావేశంలో టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల మరణించిన పార్టీ శ్రేణులకు సంతాపం తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగింది. గత 11 నెలల్లో ప్రభుత్వ విజయాలు, పాలనలో సాధించిన పురోగతి అంశాలపై సమీక్ష జరిగింది. గత ప్రభుత్వం హయాంలో టీడీపీ శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపైనూ ఈ సమావేశంలో చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ మీటింగ్స్, క్యాడర్ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలపై విస్తృతంగా చర్చించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: