Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో మరియు ఔట్‌ఫ్లో రెండూ 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

APSDMA ప్రజలను నదిలో పంట్లు లేదా నాటు పడవలతో ప్రయాణించకుండా చూడాలని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు ప్రమాదకరమని స్పష్టం చేసింది. పిల్లలు, వృద్ధులు నదికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అలాగే, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లకు కాల్ చేయాలని సూచించింది. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని APSDMA విన్నవించింది.

Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!
Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!
New Ticket: ఉచిత బస్సు ప్రయాణానికి లైన్ క్లియర్! మహిళల కోసం కొత్త టికెట్.. ఎలా ఉందంటే!
Figs: ప్రతి రోజు 3 అంజీర్ పండ్లు... ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!
Land Pooling: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఆ మూడు జిల్లాల్లో భూ సమీకరణ!
Minister GoodNews Farmers: రూ. 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ. 5,000 కూడా.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.!
Solar eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం... నాసా చెబుతున్న నిజం ఇదే!