తేదీ 16-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 16 సెప్టెంబరు 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ ఎం.ఎ. షరీఫ్ గారు (మైనారిటీ వ్యవహారాల సలహాదారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2. శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు (ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్)