తేదీ 12-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 12 ఆగస్టు 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు (ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్). 2. శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు (ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్)