ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
పల్నాడు జిల్లా యడ్లపాడు(Yadlapada) సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. 16వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన డ్రైన్లో ప్లెక్సీలు చుట్టి ఉంచిన మృతదేహం బుధవారం ఉదయం మంటల్లో కాలుతూ కనిపించింది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే మృతదేహం చాలా భాగం కాలిపోయింది.
ఇది కూడా చదవండి: Red Book: రెడ్బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు దడ పుడుతోంది! మంత్రి లోకేశ్ చురకలు..
నరసరావుపేట డీఎస్పీ కె. నాగేశ్వరరావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారాయుడు(CI Subbarayudu), యడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖం వరకు కాలిపోకుండా చూడటంతో కొద్దిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. యువకుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని, పొలం పనులు చేసే వ్యక్తిగా భావిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దించామని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: