New Railway Line: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,047 కోట్లతో... రూట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. చర్లపల్లి నుంచి చెన్నైకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై నాయుడుపేట స్టేషన్‌లో కూడా ఆగనుంది. ఇప్పటివరకు ఈ రైలు ఆ స్టేషన్‌లో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కానీ నాయుడుపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల డిమాండ్‌ను పరిశీలించి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Bullet Train: హైదరాబాదు నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్! గంటకు 350 కిలో మీటర్ల వేగం... ఏపీలో ఆ మూడు నగరాల మీదుగా!

ఈ మార్పు ఆగస్టు 18వ తేదీ సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నాయుడుపేట స్టేషన్‌లో 2 నిమిషాలపాటు ఆగనుంది. దీంతో నాయుడుపేట పట్టణం మాత్రమే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు కూడా సౌకర్యం లభించనుంది. ఇకపై చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే వారికి ఈ రైలు మరింత ఉపయోగకరంగా మారనుంది.

Stree shakti: ఉచిత బస్సు ప్రయాణం కోసం అమ్మాయిల తెలివి! ఏమి చేసిందో తెలుసా! ఇదేం వాడకం తల్లో!

ట్రైన్ నంబర్ 12604 గా నడిచే ఈ సూపర్ ఫాస్ట్ రైలు ప్రతిరోజూ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఈ ప్రయాణం మొత్తం 12 గంటల 15 నిమిషాలు సాగుతుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా తెల్లవారుజామున 3:28 గంటలకు నాయుడుపేట స్టేషన్‌కు చేరుకుని 3:30 గంటలకు మళ్లీ బయలుదేరనుంది.

Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!

వారానికి ఏడు రోజులు ఈ రైలు నడవడం వల్ల ప్రయాణికులకు నిరంతర సౌకర్యం లభిస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు వంటి వారు ఈ కొత్త స్టాప్ వల్ల ఎక్కువగా లాభపడతారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైలు ఎక్కడానికి సమీపంలోని పెద్ద స్టేషన్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నేరుగా నాయుడుపేట నుంచే ప్రయాణం మొదలు పెట్టే అవకాశం రావడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

Workers: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్! పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

ఈ నిర్ణయం నాయుడుపేట సబర్బన్ పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడనుంది. కొత్త రైల్వే స్టాప్ కారణంగా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక, వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ చర్యతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడం ఖాయం.

SC Reservation: ఏపీలోని ఆ కులం ఎస్సీ జాబితాలోకి! ఎంపీ కేంద్రానికి ప్రతిపాదనలు
National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!
8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!
Kakinada Pesarattu: అబ్బబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇది ఏమిటి అనుకుంటున్నారా... కాకినాడ పెసరట్టండోయ్.. తయారీ విధానం!
Anganwadi : ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించింది.. అంగన్వాడీ కార్యకర్తల ఆనందభాష్పాలు!
Chandrababu Serious: ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు! కారణం ఇదే.!
Praja Vedika: నేడు (21/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!