Bullet Train: హైదరాబాదు నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్! గంటకు 350 కిలో మీటర్ల వేగం... ఏపీలో ఆ మూడు నగరాల మీదుగా!

ఉపాధి హామీ శ్రామికులకు ఎట్టకేలకు శుభవార్త అందబోతోంది. 2014–2019 మధ్యకాలంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్ట్ 23న రూ.145 కోట్లు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమ కానున్నాయి.

Stree shakti: ఉచిత బస్సు ప్రయాణం కోసం అమ్మాయిల తెలివి! ఏమి చేసిందో తెలుసా! ఇదేం వాడకం తల్లో!

గతంలో వివిధ కారణాల వల్ల ఈ బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. తాజాగా వీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Praja Vedika: నేడు (21/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అదే సమయంలో, ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్రం, రాష్ట్రం సంయుక్త చర్యలు చేపడుతున్నాయి. దొంగ మస్టర్ల సాయంతో తప్పుడు హాజరు చూపిస్తున్న ఘటనలు బయటపడటంతో.. ఇకపై ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రామికుల ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు.

Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!

ఈ ఫోటోలను ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది వెంటనే పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రతి రోజు గ్రామ, జిల్లా స్థాయిల నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదికలు పంపాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

Chandrababu Serious: ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు! కారణం ఇదే.!
Hyderabad: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ పది రైళ్లు సికింద్రాబాద్ నుంచి వెళ్లవు.. పూర్తి వివరాలు ఇవే!
Chilakaluripet Incident: చిలకలూరిపేటలో స్థల వివాదం.. మాజీ మంత్రి పై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రాణ భయంతో ఆ ఇంటికి
Producer Arrest: సినిమా వివాదం.. జైలులో టాలీవుడ్ నిర్మాత.. రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్?
Airtel Recharge: ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్! పాపులర్ రీఛార్జ్ ప్లాన్‌ ఇకపై లేదు! మీ రీఛార్జ్ ప్లాన్ మారబోతోందా?
Ratan Tata Innovation Hub: సంక్షేమం, సంపద రెండూ సాధ్యం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్! ప్రతి నియోజకవర్గంలో..