రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. నవంబర్ 27 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై గత ఏడాది డిసెంబర్ 3న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
ఏసీబీ కేసు దర్యాప్తు పెండింగ్లో ఉండటం, సాక్షులను ఇంకా విచారించాల్సి ఉండటంతో సంజయ్ సస్పెన్షన్ను మరికొన్నాళ్లు పొడిగించాలని రివ్యూ కమిటీ నిర్ణయించింది. దీని ఆధారంగా తాజాగా ఆయన సస్పెన్షన్ను పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: