Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!

భారత రాజకీయాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఇకలేరు. 81 ఏళ్ల శిబూ సోరెన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో, ఆయన ఈరోజు (2025 ఆగస్టు 4న) తుదిశ్వాస విడిచారు.

Liquor Shops: మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం! మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి, ఆదివాసీ హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేలా చేసిన ఉద్యమానికి శిబూ సోరెన్ ప్రాణం పెట్టారు.

ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!

"దిశోమ్ గురు"గా పిలువబడిన నేత ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న శిబూ సోరెన్‌కు ఆదివాసీ సమాజం “దిశోమ్ గురు” అనే గౌరవ బిరుదుతో మక్కువ చూపేది.

Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!

మూడుసార్లు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా సేవలు                                               శిబూ సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎనిమిదికి పైగా పార్లమెంటరీ టర్మ్‌లకు ఎన్నిక కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?

జాతీయ స్థాయిలో సంతాపం వెల్లువ.   శిబూ సోరెన్‌ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేతలు, పలువురు ప్రాంతీయ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
“ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు”గా పలువురు పేర్కొన్నారు.

Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!
Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!
AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!